రైతు బాగుంటేనే అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి.. అప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని మేడిపల్లి గ్రామం, లక్ష్మణచాంద మండల కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్టాడుతూ....త…